స్తనాల పుండ్లకు
బాగాముదిరిన వేపచేట్టునుండి ఆకులు తెచ్చి బాండీలోవేసికిందమంటపెట్టి
అట్లకాడ తోతిప్పుతూఆకులన్నీ బూడిద గా అయ్యాక ఆబూడిదను జల్లించి
అందులో మంచి ఆవనూనె తగినంత కలిపి మలాంలాగా గుజ్జులా అయ్యేవరకూ
నూరి సీసాలో నిలువ చేసుకోవాలి.
ముందుగా ఒకగాజుగ్లాసునీటిలో పిడికెడు వెపాకులు వేసి పావుకప్పు
కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి అదిగోపువెచ్చగా అయిన తరువాత అందలో దూదిని
ముంచి పుండ్లను ఈకషాయముతో శుబ్రం ఛేయాలి.
తరువాత ముందుగా తయారుచేసుకున్నలేపనాన్ని పూస్తూవుండాలి.
ఈవిధంగా 5to6 days చేస్తే పుండ్లు తగ్గిపోతాయి.
4, జనవరి 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
About
shotmix
NAGABRAHMAREDDY

0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి