22, అక్టోబర్ 2009, గురువారం

మర్మాంగబలానికి

ఆలీవ్ తైలంను చుక్కల మోతాదుగా సున్నితంగా లేపనంచేయాలి.
అంగం ముందు బాగాన్నివదిలి వెనుకబాగానికిమాత్రమే నూనె ఇంకేటట్లుగా రుద్ది
ఉదయం స్నానంచేసేటప్పుడు శుబ్రంచేసుకోవాలి.
ఈ విధంగా వరసగా 40 రోజులపాటు చేస్తే అంగబలహీనత, అంగక్రుశత్వం
మొదలైన సమస్యలు హరించుకుపోయి మర్మాంగంద్రుడంగా మారుతుంది

19, అక్టోబర్ 2009, సోమవారం

నీళ్ళవిరోచనాలకు

నీళ్ళవిరోచనాల రోగిని వెల్లకిలాపడుకోబెట్టాలి. ఎండు ఉసిరికాయల పైబెరడు 250gr
తీసుకుని మంచినీటితో మెత్తగా నూరి రోగి బొడ్డు చుట్టూ ఒకచక్రంలాగా పొట్టకు
అతుక్కునేలా అంటించాలి. సిద్దంచేసుకునివున్న అల్లంరసం ఆచక్రం మద్యలో
అనగా నాభి లో ఉండెటట్లు పొయ్యాలి దీనివల్ల లోపలికి ఏ ఔషదం వాడె అవసరం
లేకుండా నీళ్ళవిరోచనాలు కట్టుకుంటాయి

వ్రషణాలకు లేపనం

వెర్రిపుచ్చ చెట్టు వేరు తెచ్చి ఆరబెట్టి దాన్ని సానరాయి పై అరగదీసి
ఆ గంధాన్ని వాచిన వ్రుషణాలపై (బుడ్డ) పట్టులాగావేస్తే తొందరగా వాపు తగ్గుతుంది

అండవ్రుద్దికి

ఆముదపు చెట్టు వేరును కడిగి ముక్కలు చేసి ఆరబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి.
ఈ పొడిని వేడిపాలలో 4gr మోతాదుగా కలిపి అందులో ఒకచెంచా వంటాముదంకూడా
కలిపి ఉదయం పరగడుపున సేవించాలి.
దీనివల్ల అదనంగా 2or3 సార్లువిరోచనమైనా కంగారుపడనవసరంలేదు.
ఇలా15days పాటిస్తే అండకోశాల వ్రుద్ధి(బుడ్డ),పోటు, వాపు, తగ్గిపోయి సమానంగా తయారౌతాయి

LOw BP అల్పరక్తపోటు

అల్పరక్తపోటు ఉన్నవారికి రక్తహీనత సమస్య ఉంతుంది.
కాబట్టి రక్తంవ్రుద్ది చేసుకోడానికి ప్రయత్నించాలి
తయారీవిధానం:-1)రాత్రినీటిలో నానబెట్టిన 32 కిస్ మిస్ పండ్లను ఉదయం పరగడుపునఒక్కొక్కటిగాతిని
ఆనానిన నీరుతాగాలి.
2)రెండు పూటలా ఆహారానికి ముందు ఒకచెంచా అల్లంరసం, ఒకచెంచాతేనె.కలిపితాగాలి
3)సాయంత్రం ఒకకప్పునుండి ఒకగ్లాసు వరుకూ క్యారెట్ రసంలో ఒకచెంచాతేనె.కలిపితాగాలి
4)నిద్రించే ముందు ఒకతీపి దానిమ్మపండు తినాలి
*ఇలాచేస్తే అల్పరక్తపోటు హరించుకుపోతుంది*

BP అధికరక్తపోటు

మనం కూరగా వండుకునే ఆనబకాయ (సొరకాయ) ముక్క 150gr తీసుకుని ముక్కలుగా తరిగి
మెత్తగానూరి కూరలువండె కుక్కర్ లో వేసి అందులో అరలీటరు నీరు పోసి బాగాకలపాలి.
ఆతరవాత మూతపెట్టి మంటపెట్టాలి. ఒకసారి విజిల్ రాగానె దించి మూతతీసి పదార్దాన్ని గ్లాసులో
పోసుకోవాలి
వాడెవిధానం సొరకాయ పానీయాన్ని రోజూ పరగడుపున ఒకమోతాదుగా సేవించాలి.
సాధారణ రక్తపోటు గలవారు 4to7days, అధికరక్తపోటుగలవారు7to10days తాగితే
రక్తపోటు అద్రుశ్యమౌతుంది
ఆహారనియమాలు....మాంసం,మద్యం,అతిఉప్పు,అతికారం,అరగనిపదార్దాలు,అతివేడిపదార్దాలు,
ఆవకాయ,ఐస్ క్రీములు, శీతలపానీయాలు, పెరుగు.మానుకోవాలి.
చలవచేసేపదార్దాలు,తొందరగాజీర్ణమయ్యే పదార్దాలు, వేళదాటకుండా సేవించాలి
అనవసర ఆవేశాలు ఆందోళనలు అణుచుకోవాలి.
ఇలాచేస్తే ఏ మందులు అవసరంలేకుండా రక్తపోటు అణుగుతుంది

17, అక్టోబర్ 2009, శనివారం

తేలు కాటు చికిత్స

బొప్పాయి పాలు తేలు కుట్టినచోట వేసి రుద్దితే వెంటనే విషం దిగిపోతుంది

తేలు కాటు చికిత్స

తిప్పతీగముక్క అంగుళంపరిమాణంగా నోటిలో వేసుకుని
నములుతూ ఆరసం మింగితే విషంబాధ తగ్గిపోతాయి

తేలు కాటు చికిత్స

మోదుగ గింజలని జిల్లేదుపాలతొ అరగదీసిన గంధం కుట్టినచోట రాస్తే
వెంటనే విషం విరిగిపోతుంది

తేలు కాటు చికిత్స

తేలు కుట్టినచోట ఒకచుక్కజిల్లేడుపాలువేసిరుద్దితే విషం విరిగిపోతుంది

తేలు కాటు చికిత్స

ముల్లంగి ఆకుల లేదా దుంపలరసం తేలు పైన పిండితె తేలు వెంటనేచచ్చిపోతుంది.
ముల్లంగిని ఉప్పుతో నూరి తెలు కుట్టినచోట వేసి కట్టుకడితె క్షణంలోవిషం విరిగి పోతుంది

ఎలుకకాటు చికిత్స

కామంచి ఆకుల దంచి తీసినరసం కాటు పై వేసి రుద్దుతుతువున్నా
(లేక)
రెండుచెంచాల మోతాదుగా లోపలికి సేవిస్తూవున్నా
ఎలుక విషం విరిగిపోతుంది

ఎలుకకాటు చికిత్స

వెంపలాకురసం రెండుచెంచాల మోతాదుగా తీసుకుని సమంగా
చెక్కెర కలిపి సేవిస్తే ఎలుకవిషం విరిగిపోతుంది

ఎలుకకాటు చికిత్స

పత్తిఆకులను తెచ్చి మెత్తగ్గా దంచి తీసినరసం నాలుగు చెంచాల మోతాదుగా
లోపలికి సేవిస్తూ పత్తిఆకు నూరునముద్ద కాటుపైన వేసి కట్టుకడుతూవుంటె
క్రమంగా ఎలుకు విషం విరిగిపోతుంది

16, అక్టోబర్ 2009, శుక్రవారం

ఉడుత కాటు చికిత్స

గానుగచెట్టు కాయలలోని విత్తనాలు, ఆవాలు, నల్లనువ్వులు, ఈ మూడింటిని
సమబాగాలుగా తీసుకుని మంచినీటితో మెత్తగానూరి ఉడుత కాటువేసిన
చోట పట్టులాగావేస్తుంటె విషం విరిగిపోతుంది
(లేదా)
మేలిరకమైన ఆముదం మాటమాటకి కాటుపైన రుద్దుతూవునా
విషం విరిగిపోతుంది

పాముకాటు ప్రధమచికిత్స


పాముకరచిన వెంటనే నెమలిపించాన్ని మెత్తగానూరి బియ్యంకదిగిన నీళ్ళతో
కలిపితాగాలి (లేదా)

నెమలిపించాన్ని కాల్చి చేసిన బూడిదమెత్తగానూరి బియ్యంకదిగిన నీళ్ళతో కలిపి
తాగినా సమస్త సర్ప విషాలు బలహీనపడతాయి

పాముకాటు ప్రధమచికిత్స

తెల్లగలిజేరు చెట్టు వేరున తెచ్చి బియ్యంకడిగిన చిక్కటినీరు తోదంచి
ముద్దచేసి బట్టలొ వేసి పిండినరసం పావుకప్పు మోతాదుగా తాగితే
వెంటనే విషంబలహీనపడుతుంది

పాముకాటు ప్రధమచికిత్స

వసకొమ్ములు, ఇంగువ సమబాగాలుగా తీసుకుని మంచినీటితొ గంధంలాగా
మెత్తగానూరిఅరికాళకు అరిచేతులకు పట్టులాగా వేస్తె విషం బలహీనపడుతుంది

పాముకాటు ప్రధమచికిత్స

పాము కరచిన వెంటనే గుప్పెడు కాకరాకులను నమలడం లేదాఅరకప్పు కాకరాకు రసం తాగడంఛేస్తె
మరుక్షణమే వాంతి జరిగి విషంవిరుగుతుంది.

పాముకాటు ప్రధమచికిత్స

ఉత్తరేణిఆకులు,వేర్లు కలిపి కడిగి దంచి తీసినరసం అరకప్పు మోతాదుగా తీసుకుని అందులో
ఒకచెంచా మిరియాలపొడి కలిపి తాగితే విషంబలహీనపడతాది అలాగే ఉత్తరేణి ఆకులరసం
ముక్కులలోను చెవులలోను 4to5 చుక్కలను పిండాలి అలాగే కళ్ళలోరెండుచుక్కలువెయ్యాలి.

పాముకాటు విషలక్షణాలు

పాముకాటువేసినత్రువాత అతని శరీరంలొ కలిగే మార్పులను బట్టీ విష వేగాన్ని తెలుసుకోవచ్చు
తలబరువెక్కడం, ముఖం, కళ్ళు, గోళ్ళు నల్లబడటం , సందులలో శూలపుట్టడం, స్వరంక్షీణించడం
ఆయాసంలాగాఎగశ్వాసరావడం, గొంతుఆరిపోవడం, శరీరమంతా చెమటపుట్టడం, వేపాకు,మిరియాలు
నమిలినాచేదు,కారపు, రుచుల చెప్పలేకపోతే విషం ఎక్కినదని తెలుసుకోవాలి

పిచ్చికుక్క విషానికి

కలబందగుజ్జు50graదేశవాళీ ఆవునెయ్య30graకలిపి చెంచాతో రసంలాగా గిలక్కొట్టి చిన్నమంటపైన గోరువెచ్చగా
వేడిచేసి అందులో సైందవలణంపొడి5grకలిపి పగడుపున సేవిస్తె పిచ్చికుక్క విషం విరిగిపోతుంది

15, అక్టోబర్ 2009, గురువారం

పిచ్చికుక్క--కరిస్తె

పిప్పంటఆకులనుబాగాకడిగి రోటిలొవేసి నీళ్ళుకలపకుండాముద్దలా దంచి బట్టలొ వేసి పిండీనరసం100gr
to150grతీసుకుని అందులొమెత్తగా ముద్దలాగానూరిన ఆవపిండి10graకలిపి పరగడుపున తాగించాలి
ఈవిధంగా మూడురోజులకు ఒకసారి చేయాలిఈమూడురోజులు గేదెపెరుగుతో కలిపిన ఆహారం
మాత్రమే సేవించాలి. ఇతరపదార్దాలు తినకుడదు.
ఈ ఔషదాని సేవించినతరువాత ఆరుమాసలవరకు స్త్రీ సంభోగం పనికిరాదు కఠిన బ్రహ్మచర్యం
పాటీంచాలి

12, అక్టోబర్ 2009, సోమవారం

తీవ్ర జ్వరానికి

కరక్కయబెరడు, వేపచెట్టుబెరడు, వాకుడుచెట్టువేర్లు, నేలవేము, చేదుపుచ్చవేర్లు, తిప్పతీగ ముక్కలు,
క్రిష్ణతులసిఆకులు, గానగచెట్టుఆకులు, వాము, ఇవి ఒక్కొకటి 50gచప్పున తీసుకునిమెత్తగా నలగగొట్టి
ఒకపాత్రలో వేయాలి అందులొ3600gramమంచినీరు కలిపి చిన్నమంటపైన మరిగిస్తూరెందోవంతు
అనగా900graa కషాయం మిగిలేవరకు మరిగించి దించివడపోసుకోవాలి ఆకషాయంలో పంచదార300gr
కలిపిచిన్నమంటపైన తేనెలాగాపాకం వచ్చేవరకు మరిగించి దించి చలార్చుకుని గాజుపాత్రలో నిల్వచేసుకోవాలి.
ఈఔషదాన్ని పూటకు 5grమోతాదుగా ఒకకప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తే
తీవ్రమైన జ్వరం కూడా హరించుకు పోయొ మంచి ఆరోగ్యం కలుగుతుంది

స్వైన్ ప్లూ తులసిమాత్రలు

క్రిష్ణతులసి ఆకులు 50g..దోరగా వేయించి దంచిన మిరియాలపొడి 50g దోరగా వేయించి దంచిన వాముపొడి50g
నేలవేముపొడి 50g..తిప్పతీగపొడి 50g..అల్లంరసం తగినంత తీసుకోవాలి. ఆకులను చూర్ణాలను రోటిలోవేసి ఆల్లం
రసం అందులోపోస్తూ పదార్దాలన్ని బాగా కలిసి గుజ్జులాగా గోళీ కట్టడానికిఅనుకూలంగా మారేవరకూ నూరాలి
ఆతరువాత ఆముద్దను పెద్దలకు బఠాణీగింజంత పిల్లలకు శెనగగింజంత పరిమాణంలోనూ గోళీలు చేసి
నీడలో గాలిబాగా తగిలేచోట పూర్తిగా ఎండె వరకూ ఆరబెట్టి నిలువచేసుకోవాలి
ముందుజాగ్రత్త గా రాత్రినిద్రించే ముందు ఒకమాత్ర గోరువెచ్చని నీటితో వేసుకుంటే ఏ విధమైన జ్వరానైనా
ఎదించగల సక్తి వస్తుంది అంతేకాక శరిరంలొ చెరిన వివిద అవయవాలలో చేరిన చెడు పదార్దాలు బహిష్కరింపబడతాయి
జలుబు, దగ్గు, పడిశం, తుమ్ములు, పడిశం వాతనొప్పులు , కీళ్ళలొ నీరుచేరడం వంటి సమస్యలు ఉన్నవారుకూడా
రెండు పూట్లా ఆహారానికి అరగంటముందు ఒకమాత్ర వేసుకోవచ్చు

స్వైన్ ప్లూ జాగ్రత్తలు

త్రాగనీటి నియమాలు--మంచినీటిని శుబ్రమైన పాతలో పోసి చిన్నమంటపైన వేడిచెయ్యాలి.
చేసినతరువాత మూతపెట్టి పాతలో నీరు సహజంగా చల్లబడెవరకు మూతతీయకుండా ఉంచాలి
ఈ విధంగాకాచి చల్లార్చిన నీటిని మాత్రమేవాడాలి
గొరువెచ్చని నీటిని రోగులకు త్రాగించడంవల్ల జఠరాగ్ని దెబ్బతినకుండా ప్రజ్వరిల్లుతుంది
శరీరంవ్యాది పెరగకుండా అణిగిపోతుంది.అంతేకాకుండా ఉదరంలో చేరిన కఫం వేడినీటి వల్ల ముక్కలుముక్కలుగా
చేదింపబడి విరేచనం ద్వారా బహిష్కరింపబడుతుంది దనితోపాటు విషమించబోయే ఉదరగతమైన పిత్తము, వాతము
అనులోమగతికి చేరతాయి.రోగులకు దప్పికి కూడా తీరుతుంది.
ఇలావేడినీరు తాగకుండా రోగులు చల్లనీరు సేవిస్తే పైన చెప్పిన సుగుణాలకు వ్యతిరేకంగా శరీరంలోదుర్గుణాలు
సంభవిస్తాయి అంతేకాకుండా చల్లనీటివల్ల జ్వరం అతిత్వరగా వ్రుద్దిచెందుతుంది
ఆహారనిమాలు--రోగికి సహజంగా ఆకలి లేనప్పుడు ఆహారం ఇవ్వకూడదు.అలాగే ఆకలి పుట్టినప్పుడు ఆజీర్ణకరమైన
ఆహారంఇవ్వకూడదు.పలుచగా కాచినగంజి పై తేటను వంచితాగితె ఏరకమైన జ్వరాలు కలుగకుండా, ప్రాణశక్తి
క్షీణించకుండా కాపాడుతుంది

స్వైన్ ప్లూ ఎవరికి వస్తుంది.....?

తరచుగా దగ్గు, రొమ్ముపడిశం, ఆయాసం, ఉబ్బసం, శ్వాస కోససమస్యలు తీవ్రంగాఉండి వ్యాధినిరోదకశక్తి
తగ్గినవారిక ఈ వ్యాది త్వరగావ్యాపిస్తుంది

7, అక్టోబర్ 2009, బుధవారం

స్వైన్ ప్లూలక్షణాలు

ఈజ్వరం సోకినవారికి దగ్గు, పడిశం, గొంతుబొంగురుపోవడం, ముక్కుదిబ్బడవేయడం లక్షణాలు కనిపిస్తాయి
కొదరిలో వాతులు, విరోచనాలు,తలనొప్పి, ఆయసం, శరీరంవణకడం కూడా తరచుగా కనిపిస్తాయి
వ్యాదితీవ్రమైనదశలొ ఊపిరితిత్తులు పనిచేయనిస్థితికిచేరి ప్రాణాలకే ప్రమాదం కలుగును

6, అక్టోబర్ 2009, మంగళవారం

స్వైన్ ప్లూఅంటే ఏమిటి

ఇదిఒకరమైన వైరస్ స్వైన్ఇన్ ప్లూయంజఎ(h1,n1)అనిపిలువబడె ఈవ్యాది వైరస్ మెక్సికో నగరంలొ
మొదలైందని పందులద్వారా మనుషులకు అంటుకుని వ్యాపిస్తుందని శాస్రవెత్తలు చెబుతున్నారు

పొట్ట తగ్గటానికి

సొంఠి , పిప్పళ్ళు , మిరియాలు, ఈమూడింటిని సమభాగాలుగా తీసుకుని దోరగా వేయించి జల్లించి
అందులో తగినంత సైందవలవణపొడి కలిపి నిలువౌంచుకోవాలి
రోజూ రాత్రినిద్రించేముందు పావు చెంచా పొడితో ప్రారంభించి క్రమంగాశరీర స్తితినిబట్టి అరచెంచావరకు
పెంచుకుంటూ ఒకచెంచా తేనెతో కలిపి రోజూ పరగడుపున సేవించాలి

పొట్ట తగ్గటానికి

రోజూనిద్రించే ముందు ఒకచెంచా త్రిఫలకల్పచూర్ణం ఒకగ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి
నియమంతప్పకుండా ఏఊరువెళ్ళినా ఎన్ని ఆటంకాలు వచ్చినాఈచూర్ణాన్నివాడటం మరచిపోకూడదు

పొట్ట తగ్గటానికి

శరత్ కాలంలొ వర్షపునీటిని పాత్రలద్వార పట్టుకుని కనీసం 10 బిదెలుఐనా నిలువచేసుకోవాలి.
రోజూ అరగ్లాసు నీటీలొ ఇంటిలో కొట్టుకున్న మేలిరకమైన పసుపు అరచెంచా కలుపుకుని రోజూ పరగడుపున సేవిచాలి
ఇలాకనీసం100 రోజులు పాటు చేస్తే మంచి ఫలితాలు కనబతాయి

పొట్ట తగ్గటానికి

పసుపు పొడి,. పల్లేరుకాయలపొడి, తుంగగడ్డలపొడి, దోరగావేయించిన సొంఠి పొడి దోరగావేయించినఆవలపొడీ
ఈపదార్దాలు ఒక్కొక్కటి 20gతీసుకోవాలి. అందులో ఎర్రచందనంపొడి40gలవంగాలపొడి 100g సారపప్పుపొడి
100g కలపాలి ఈమోత్తంమిశ్రమాన్ని ఒకడబ్బా లోనిలువచేసుకోవాలి.
ఉత్తరేణి తైలంతో మర్ద్నాచేసినతరువాత ఈ చూర్ణాన్ని తగనంత తీసుకుని అందులో కొద్దిగానువ్వులనూనె
కలిపి అతిగా కొవ్వుపెరిగిన అన్ని చోట్లా నలుగు పెట్టినట్లుగారుద్ది ఒకగంట ఆగి స్నానంచేయాలి

పొట్ట తగ్గటానికి

ఉత్తరేణి ఆకులను కడిగి దంచి తీసిన రసంఒకలిటరు నువ్వులనూనె ఒకలీటరు కలిపి ఒకపాత్ర లో పోసి
చిన్నమంటపైన రసము ఇగిరి నూనెమాత్రమే మిగిలేవరకూ మరిగించి వడపోసి నిలువ ఉంచుకోవాలి
ఈ తైలాన్ని రెండుపూటలా స్నానానికి గంటముందుగా తగినంత అతైలాన్ని గోరువెచ్చగా వేడి
చేసిఅతిగాపెరిగిన పొట్టపైన ఇరుప్రక్కలా నిదానంగా లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి
ఉత్తరేణి రసం లోపలికి ఇంకిపోతి అతి కొవ్వు ను అణిచివేయడమే కాక చర్మవ్యాదులను
అణిచి వేస్తుంది

అశ్వగంధతో--అనంతశక్తి

బలంగాఉన్న అశ్వగంధ దుంపలను తెచ్చి ఒకమట్టిపాత్రలో పోసి అవి మునిగేవరకు దేశవాలీ ఆవుపాలు పోసి
చిన్నమంటపై పాలు ఇగిరేవరకు మరిగించాలి ఆతరువాత ముక్కలను తీసి బాగా ఎండబెట్టలి ఈవిధంగా14సార్లు
చేశి పూర్తిగా ఎండినతరువాత దంచి జల్లించి ఆ చూర్ణంలొ సమంగా పటికబెల్లంపొడి కలిపి నిలువ ఉంచుకోవాలి
రోజూ సయంత్రం పొట్టకాళి గా వున్నప్పుడు రెండు చెంచాలపొడిని ఒకగ్లాసు వేడి పాలలో కలిపి తాగాలి
ఈ విధంగాశరీరంలో సంపూర్ణ శక్తి ఉత్పన్నమయ్యెవరకు ఆపకుండా వాడుకోవాలి

About

shotmix


ShoutMix chat widget

online