స్త్రీ,పురుషులు సంభోగంలో పురుషునియొక్క వీర్యబలం అదికంగా ఉండి స్త్రీయొక్క రేతస్సుతక్కవగావుంటె ఆసమయంలొగర్బంఏర్పడితె మగశిశువు జన్మిస్తాడు.
అదేవిధంగా సంభోగ సమయంలో స్త్రీ యొక్క ఆర్తవం అధికబలంగావుండి పురుషుని శుక్రము తక్కువబలంగావుంటే స్త్రీ శిశువు జన్మిస్తుంది.
అలాకాకుండా స్త్రీ,పురుషులు ఆర్తవాలుసమానంగావుంటే నపుంశకులు పుడతారని కొందరు మహార్షులువిశదీకరించారు
మరికొందరివిశ్లేషణ
స్త్రీ పురుషుల సంభోగసమయంలొ పురుషుడు తనవీర్యాన్ని స్త్రీ కన్నాముందుగావిసర్జించినయెడల వారికి మిక్కిలిబలవంతుడు, ద్రుఢమైన శరీరంకలవాడు వీరుడైన మగశిశువు జన్మిస్తాడు.
అలాకాకుండా సంభోగసమయంలొ పురుషునికన్నాముందుగా స్త్రీ ఆర్తవాన్ని విడచిపెట్టినప్పుడుగర్బం ఏర్పడితేవారికిమిక్కిలి ద్రుఢశరీరంగల సౌందర్యవతిఅయిన ఆడపిల్ల జన్మిస్తుంది
8, నవంబర్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి