ఈనాటియౌవ్వనవంతులైన ఆధునిక స్త్రీ పురుషులకు గర్బంఎలఏర్పడుతుంది..?అనేఅంశం పై ఏమాత్రం అవగాహనలేదు
పురుషునికి ఆహారంద్వారాఉత్పన్నమయ్యె ఏడవదాతురూపం వీర్యం. అలాగే స్త్రీలకు ప్రతినెలా ప్రసవమార్గంగుండా
ప్రసరించెరక్తంఆర్తవం.ఈ ఆర్తవం కొంచెంనలుపురంగుతో ఏ వాసనా లేకుండా గర్బాశయంలోని వాయువుచేత ప్రేరేపింపబడి నెలనెలా మూడులేకనాలుగు రోజులపాటు యోనిమార్గంగుండా బహిష్కరింపబడుతుంది.
జీవుడుతాను పూర్వజన్మలోచేసిన శుభాశుబకర్మలచేతప్రేరితుడై తల్లితండ్రులవీర్య ఆర్తవములయందు యుక్తిగా ప్రవేశించి గర్బంలో చేరుతుంటాడు. ఆరణిలొ జమ్మిచెక్క,రావిచెక్క,వీటిని మధించినప్పుడు అక్కడలేని అగ్ని ఎలాపుడుతుందో
అదేవిధంగా స్త్రీ పురుషుల సంభోగ మధనసమయంలో జీవుడు యుక్తిగాప్రెవేశిణ్చి గర్బ రూపాన్నిపొందుతాడు
తల్లి తండ్రుల వీర్యము ఆర్తవము గర్బోత్పత్తికి బీజంవంటిది. ఆరెండు ప్రధానపదార్దాలు వాత, పిత్త, కఫాలచేత చెడిపోకుండా ఉన్నపుడు మాత్రమే జీవుడు అందులో ప్రవేశించడానికి గర్బోత్పత్తి జరగడాని అవకాశంఉంటుంది.ఒకవేళ త్రిదోషాలచేత స్త్రీ పురుషులయొక్కవీర్య, ఆర్తవముగాని చెడగోట్టబడీవుంటే జీవుడుప్రవేశంలేక గర్బోత్పత్తి జరగదు
7, నవంబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి