తులసి ఆకులపొడి 100గ్రా"
పుదీనాఆకులపొడి 100గ్రా"
సుగంధపాలవేళ్ళపొడి100గ్రా"
సొంఠిపొడి......................20గ్రా
దాల్చినచెక్కపొడి.........20గ్రా
ధనియాలపొడి.............20గ్రా
ఆకుపత్రిపొడి................20గ్రా
మిరియాలపొడి............20గ్రా
జాపత్రి పొడి...................20గ్రా
తీసుకుని అన్ని కలుపుకుని నిలువవుంచుకోవాలి
వాడెవిధానము :-ఒక గ్లాసు పాలలొ ఒకచెంచా పొడి కలిపి మరగబెట్టి వడపోసుకుని తగినంత చెక్కెర,మదుమెహరోగులైతేతగినంత తాటిబెల్లం కలుపుకుని రెండు పూటలా తాగాలిఉపయోగములు:-ఈ తులసి టీ ప్రతి రోజూ తగితే సర్వ శిరో రోగాలుతగ్గి నరాలకు శక్తి కలుగుతుంది.మెదడుకు
శక్తి వస్తుంది. మనసిక ఆందోళనలు , అనవసర ధుఖము,పాత తలనొప్పులు, తుమ్ములు జ్వరము,దగ్గు,ఆయాసము క్రమముగా తగ్గి పోతాయి
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి