21, సెప్టెంబర్ 2009, సోమవారం

పిచ్చి వ్యాధులకు

పాల సుగంధి వేళ్ళ మీది బెరడు చూర్ణం 40గ్రాములు,అశ్వగ్రంధ చూర్ణం 20గ్రాములు,పటిక బెల్లం చూర్ణం 60గ్రాములు కలిపి వస్త్రఘాలితం చేసి అతి మెత్తటి చూర్ణంగా తయారు చేసుకోవాలి.ఈ చూర్ణాన్ని పూటకు రెండున్నర గ్రాముల చొప్పున ఒక కప్పు పాలు అనుపానంగా రెండు పూటలా సేవిస్తూ వుంటే మతిభ్రమణం,పిచ్చి,ఉన్మాదం తగ్గిపోయి నిద్ర బాగా పట్టి ఆరోగ్యం చేకూరుతుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online