17, సెప్టెంబర్ 2009, గురువారం

నవ యౌవనానికి - సురతరు తైలం

ఆవుపాలు 10గ్రాములు , ఆవు నెయ్యి 10గ్రాములు,ఉసిరిక కాయల రసము 10గ్రాములు ,దేవదారు పట్ట నుంచి తీసిన నూనె 20గ్రాములు,ఇవన్నీ కలిపి , బాగా చిలకారించి,ప్రతిరోజూ ఉదయమే తాగాలి.ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వ్రుద్ది కలిగి శరీరం బంగారు చాయతో ప్రకాశిస్తుంది.బుద్ది బ్రుహస్పతి వలే అభివ్రుద్ది చెందుతుంది.రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి అనగా 100గ్రాములు మోతాదులో తాగిన యెడల ,వాత , పిత్త ,కఫ,అనే త్రిదోషాలు,సర్వనేత్ర వ్యాధులూ హరించి పోతాయి.

మూడవ నెలలో రెండవ నెలలో రెండవ నెలకన్నా రెట్టింపు చేసి అనగా 200గ్రాములు,మోతాదులో తాగిన యెడల నవ యౌవనము ప్రాప్తిస్తుంది.సూర్యుడి వంటి కాంతిటో ,దేవతలతో సమానమైన శరీరంతో ప్రకాశిస్తారు.ఇది సులభమైన అధిక ఫలము నిచ్చే దివ్య రసాయన తైలము.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online