22, ఆగస్టు 2009, శనివారం

బొల్లిమచ్చలు

ఒకపాత్రలొ అరలీటరు మంచినీరు పోసి అందులొ ఉసిరికాయ పెచ్చులు
10.గ్రా..,కాచు10.గ్రా.. వేసి చిన్నమంటపైన పావులీటరు కషాయం
మిగిలే వరకు మరిగించాలి.వడపోసి ఆకషాయాన్ని రెండుభాగాలుగాచేసి
రెండూపూటలా సగం సగం కషాయం తాగేముందు అందులో పావుచెంచా
బావంచాలపొడి కలిపి తాగాలి ఈవిధంగా రోజూచేస్తెబొల్లిమచ్చలు తగ్గి
మామూలు చర్మం లా అవుతుంది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online