24, ఆగస్టు 2009, సోమవారం

ఎండుమిరపకాయలతొ--కలరానిర్మూలన

ఎండుమిరపకాయల్ని రోటిలోవేసి తగినన్ని నీరుపోసిమెత్తటి
ముద్దలానూరాలి ఈముద్దను బఠానీగింజంత మోతాదుగాపెద్దలకు
సెనగగింజంత
మోతాదుగా పిల్లలకు జొన్నగింజంతమోతాదుగా
పసిపిల్లలకు తయారుచేసినీడలొ గలికిఆరబెట్టి నిల్వ వుంచుకోవాలి
ఆపదసమయంలొ తయారుచేసినవెంట్నేకూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ మాత్రలను గంటకు ఒకటిచ్చొప్పున మింగి అనుపమానంగా
లవంగకషాయం పెద్దలకు50గ్రా..పిల్లలకు25గ్రా..
పసిపిల్లలకు10గ్రా..
మోతాదుగా తాగించాలి.ఇలా రోగస్తాయినిబట్టి 5మాత్రలు మింగితే
ప్రాణాలపై ఆశవదులుకున్న ఆఖరిసమయంలొకూడా ఈమాత్రలు
కలరా రోగులను కాపాడతాయని పెద్దలుసెలవిచ్చారు.
లవంగకషాయంతయారీవిధానం:-ఒకగ్లాసులొ 3to4లవంగాలు
వేసి సగానికి మరిగించి వడపోసుకోవాలి ఈకషాయాన్ని చల్లగా
చేసిపైన తెలిపినట్లు ఉపయోగించుకోవాలి

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online