21, ఆగస్టు 2009, శుక్రవారం

దంత రోగాలకు-ధారుడ్యమైన పండ్ల పొడి.

పొంగించిన పటికపొడి 50గ్రాములు , మెత్తగా నూరి జల్లించని తుమ్మ బొగ్గుల పొడి 50గ్రాములు తీసుకుని ఈ మూడింటినీ కలిపి మరొకసారి జల్లించుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ పండ్ల పొడితో రోజూ పళ్ళు తోమి పావుగంట ఆగి కడుగుతూ వుంటే కదిలే పళ్ళు కూడా గట్టి పడతాయి.పళ్ళ పై ఉండే గారా , పాచి పూర్తిగా తొలగిపోతాయి మరియూ దాంతాలకు మెరుపు వస్తుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online